సవరం ఎల్లయ్య
అది 1325, అద్దంకిని రాజధానిగా చేసుకుని ప్రోలయ వేమా రెడ్డి, కొండవీటి రెడ్డి రాజ్యంస్ధాపించాడు.ఇలా కొండవీటి రాజ్యంలోని 7వ పాలకుడైన రాచవేమా రెడ్డి కాలానికి రాజ్యం మొత్తం కుదించిపోయింది, పైగా రాజ్యానికి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, అందువలన విచక్షణారహితంగా పన్నులు వేసాడు. అందులో పురిటి మంచం మీద పన్ను కోటలో ప్రజలు అందరూ వ్యతికరేకించారు, రాచవేమా రెడ్డి క్రూరత్వం పెరిగిపోయింది.
